Home
News Image
Reporter

Pulluri srinivas

TELANGANA

Logo

నూతన ఎంఈఓ భిక్షపతికి టీఎస్ యూటీఎఫ్ నాయకుల శుభాకాంక్షలు.

నర్సంపేట మండల నూతన మండల విద్యాధికారి (MEO) గా బాధ్యతలు స్వీకరించిన జె. భిక్షపతి గారిని టీఎస్ యూటీఎఫ్ (TSUTF) నర్సంపేట మండల కార్యవర్గ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి పెరబోయిన కుమార్ స్వామి మాట్లాడుతూ... మండల పరిధిలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల...

Swipe up for next
News Image
Reporter

Sanjeev Panuganti

Trending

Logo

సెంటనరీ కాలనీలో అంబరాన్ని అంటే కృష్ణాష్టమి వేడుకలు.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో అంబరాన్నంటిన కృష్ణాష్టమి వేడుకలు.ఉప సర్పంచ్ కావేటి మల్లేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా 'ఉట్టి కొట్టే' సంబరాలు.రామగిరి మండలం సెంటినరీ కాలనీలో కృష్ణాష్టమి ఉత్సవాలు మార్మోగాయి. పన్నూర్ ఉప సర్పంచ్ కావేటి మల్లేశ్వరి ఆధ్వర్యంలో జోన్-1 దుర్గాదేవి ఆలయం వద్ద ప్రతిష్టాత్మకంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...

Swipe up for next
News Image
Reporter

Sanjeev Panuganti

Trending

Logo

సెంటనరీ కాలనీలో అంబరాన్ని అంటే కృష్ణాష్టమి వేడుకలు.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో అంబరాన్నంటిన కృష్ణాష్టమి వేడుకలు.ఉప సర్పంచ్ కావేటి మల్లేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా 'ఉట్టి కొట్టే' సంబరాలు.రామగిరి మండలం సెంటినరీ కాలనీలో కృష్ణాష్టమి ఉత్సవాలు మార్మోగాయి. పన్నూర్ ఉప సర్పంచ్ కావేటి మల్లేశ్వరి ఆధ్వర్యంలో జోన్-1 దుర్గాదేవి ఆలయం వద్ద ప్రతిష్టాత్మకంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

Array

Logo

విజ్‌డమ్ ప్రీ స్కూల్‌ లో కన్నుల పండువగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

నర్సంపేట, సెప్టెంబర్ 4:స్థానిక విజ్‌డమ్ ప్రీ స్కూల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆధ్యాత్మిక శోభతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులలో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, నైతిక విలువల పట్ల అవగాహన, గౌరవాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ వేడుకలను పాఠశాల కరెస్పాండెంట్ జహంగీర్, డైరెక్టర్...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

TELANGANA

Logo

కరెంట్ షాక్‌తో తొమ్మిదో తరగతి విద్యార్థిని దుర్మరణం: నల్లబెల్లిలో విషాదం

నల్లబెల్లి: విద్యుత్ ఘాతానికి గురై ఓ పాఠశాల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన నల్లబెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పిట్టల రమేష్ కుమార్తె పిట్టల సిరివెన్నెల (14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ఉదయాన్నే స్నానం చేసేందుకు...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

TELANGANA

Logo

నర్సంపేటలో కాషాయం వైపు యువత

నర్సంపేట: నర్సంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలం రోజురోజుకూ పెరుగుతోందని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. పట్టణంలోని 30వ వార్డుకు చెందిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల యువ నాయకులు బీజేపీలో చేరారు. జూలూరి మనీష్ గౌడ్ ఆధ్వర్యంలో, బీజేపీ పట్టణ అధ్యక్షుడు గూడూరు...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

TELANGANA

Logo

పర్యావరణ ప్రేమికుడు 'గోక రామస్వామి'కి కొండాలక్ష్మణ్ బాపూజీ అవార్డు.

గత ఐదు దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మొక్కలు నాటుతూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు, నర్సంపేట నివాసి గోక రామస్వామి (72) కు ప్రతిష్టాత్మక 'కొండాలక్ష్మణ్ బాపూజీ అవార్డు' వరించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేసిన నిరంతర కృషిని, సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన...

Swipe up for next
News Image
Reporter

BHARATHA VAASI

Politics

Logo

కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై టీఆర్‌ఎస్‌ నిరసన

కాటారం: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విఫలమైందని ఆరోపిస్తూ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ.....

Swipe up for next
News Image
Reporter

BHARATHA VAASI

Politics

Logo

పర్మిషన్ ఇచ్చారు.. ఫైన్లు కొడుతున్నారు!

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో నిర్వహించనున్న బిఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే కార్యక్రమానికి హాజరయ్యేందుకు తమ వాహనాలపై వచ్చిన కార్యకర్తలు కాటారం ప్రధాన కూడలి వద్ద నాయకుడి కోసం ఎదురుచూస్తున్న సమయంలో పోలీసులు ఎస్కార్ట్ వాహనాలతో వచ్చి ద్విచక్ర...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

Trending

Logo

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ విగ్రహ గద్దె కూల్చివేత, బీఆర్‌ఎస్ శ్రేణుల ఆగ్రహం

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఇటీవల దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను అనుమతి లేదంటూ గత రాత్రి అధికారులు కూల్చివేయడం స్థానికంగా కలకలం రేపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

TELANGANA

Logo

గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద.

నల్లబెల్లి మండలం : మూడు చెక్కలపల్లి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులను, రికార్డులను ఆమె నిశితంగా పరిశీలించారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న అంశాలపై విద్యార్థినులను పలు ప్రశ్నలు అడిగి, వారి అభ్యాసన సామర్థ్యాలను స్వయంగా...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

TELANGANA

Logo

పంటపొలాల్లో డిజిటల్ సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద*

వరంగల్ జిల్లా లో పంటల వివారలను కచ్చితంగా నమోదు చేసేందుకు పంటపొలాల్లో నిర్వహిస్తున్న డిజిటల్ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఐఏఎస్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంగెం మండలం రామచంద్రాపురం,దుగ్గొండి మండలం నాచినపల్లి, గిర్నిబావి గ్రామాల్లోని పంటపొలాలను సందర్శించిన కలెక్టర్, అక్కడ జరుగుతున్న డిజిటల్ సర్వే తీరును పరిశీలించారు. పంటల వివరాలను...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

Politics, TELANGANA

Logo

బీసీల పట్ల ప్రభుత్వ వివక్షా పూరిత వైఖరిని ఎండగట్టాలి: బీసీ పవర్ రాష్ట్ర కమిటీ

ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, దీనిని బీసీ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉందని బీసీ పవర్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఒకే తరహా అంశాలపై విభిన్న సామాజిక వర్గాల పట్ల రెండంచెల వైఖరిని ప్రదర్శిస్తోందని కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది.రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు విమర్శలు లేదా వ్యాఖ్యలు చేస్తే...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

Trending

Logo

ఆర్టీసీ డ్రైవర్ వెంకటస్వామి అనుమానాస్పద మృతి: బాధ్యులను అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుల ధర్నా

ఆర్టీసీ డ్రైవర్ వెంకటస్వామి అనుమానాస్పద మృతి: బాధ్యులను అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుల ధర్నా నర్సంపేట (వరంగల్ జిల్లా): నర్సంపేట పట్టణానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బొల్లెపల్లి వెంకటస్వామి రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై మృతుడి బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

Trending

Logo

ఆర్టీసీ డ్రైవర్ వెంకటస్వామి అనుమానాస్పద మృతి: బాధ్యులను అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుల ధర్నా

ఆర్టీసీ డ్రైవర్ వెంకటస్వామి అనుమానాస్పద మృతి: బాధ్యులను అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుల ధర్నా నర్సంపేట (వరంగల్ జిల్లా): నర్సంపేట పట్టణానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బొల్లెపల్లి వెంకటస్వామి రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై మృతుడి బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

Trending

Logo

ఆర్టీసీ డ్రైవర్ వెంకటస్వామి అనుమానాస్పద మృతి: బాధ్యులను అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుల ధర్నా

ఆర్టీసీ డ్రైవర్ వెంకటస్వామి అనుమానాస్పద మృతి: బాధ్యులను అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుల ధర్నా నర్సంపేట (వరంగల్ జిల్లా): నర్సంపేట పట్టణానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బొల్లెపల్లి వెంకటస్వామి రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై మృతుడి బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...

Swipe up for next
News Image
Reporter

BHARATHA VAASI

Politics

Logo

కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని సీఎం నిర్ణయం

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తక్షణమే తప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్‌కు సిఫారసు పంపారు. తెలంగాణ ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి, ఆయన స్థానంలో గద్వాల్‌ విజయలక్ష్మిని నియమించారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద, కుడా చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ...

Swipe up for next
News Image
Reporter

BHARATHA VAASI

TELANGANA

Logo

ఇంట్లో నాగుపాము హల్‌చల్‌

ఇంట్లో నాగుపాము హల్‌చల్‌ మహాదేవపూర్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండల కేంద్రంలోని ఓ ఇంట్లో నాగుపాము హల్‌చల్‌ చేసింది. కోళ్ల గూటిపై దాడి చేసి గుడ్లపై పొదిగిన కోడిని కాటేసి, గుడ్లను మింగేసింది. ఇంటి యజమాని సమాచారం మేరకు స్నేక్‌ క్యాచర్‌ ముల్కల కిరణ్‌ అక్కడికి చేరుకుని పామును పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో...

Swipe up for next
News Image
Reporter

BHARATHA VAASI

Politics

Logo

సింగరేణి కార్మికులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మొండిచేయి

భూపాలపల్లి: ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. గురువారం భూపాలపల్లి సింగరేణి ఏరియా 1 ఇంక్లైన్‌ వద్ద నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. అనారోగ్యానికి గురైన కార్మికులకు వైద్యపరమైన మినహాయింపుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని...

Swipe up for next
News Image
Reporter

Sanjeev Panuganti

Trending

Logo

ఆర్జి త్రీ ఏరియా లోనీ ఏఎల్పి గనిలో ప్రమాదం.

ఆర్జి త్రీ ఏరియా లోనీ ఏఎల్పి గనిలో ప్రమాదం. పెద్దపల్లి జిల్లా రామగుండం అర్జీ త్రీ ఏరియా లో అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ లో గురువారం ఉదయం తెల్లవారుజామున ఎయిర్ ట్యాంకర్ పేలిన ఘటనలో ఐదుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. నైట్ షిఫ్ట్ విధులు ముగించుకొని బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎయిర్ ట్యాంకర్ పేలడంతో...

Swipe up for next