అర్జీ త్రీ ఏఎల్పి హెడ్ ఓవర్ మెన్ ఆత్మహత్య.
సింగరేణి ఏఎల్పి ఓవర్ మెన్ ఆత్మహత్య భారత వాసి రామగిరి మండలం రామగుండం అర్జీ త్రీ ఆర్థిక ఇబ్బందులు తాళలేక తీవ్ర మనస్థాపానికి గురైన ఓ సింగరేణి ఉద్యోగి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన కొయ్యూరు సమీపంలోని నాగులమ్మ గుడి వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన బత్తుల కృష్ణచైతన్య (32) రామగిరి మండలంలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో ఓవర్మెన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం అతను సెంటినరీ కాలనీలోని C-2/127 క్వార్టర్లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కృష్ణచైతన్య, మంగళవారం రాత్రి ఆత్మహత్యకు...